తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు - congress leaders

ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నేతలు నెక్లెస్​ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

By

Published : Nov 19, 2019, 2:32 PM IST

ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్​ అలీ, వీహెచ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధానిగా ఇందిరాగాంధీ దేశంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారంటూ ఆనాటి సందర్భాలను గుర్తు చేసుకున్నారు. గాంధీభవన్‌లోని ఇందిరాగాంధీ చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు

ఇవీ చూడండి: భాగ్యనగరంలో సంపూర్ణ పారిశుద్ధ్యం..!

ABOUT THE AUTHOR

...view details