లాక్డౌన్ కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో ఘనంగా సన్మానించింది. బేగంబజార్లో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో కార్మికులను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రాకుండా స్వీయ నిర్భందం పాటించాలని కోరారు.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ బేగంబజార్లో కాంగ్రెస్ నేతలు పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం నిర్వహించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు.
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన కాంగ్రెస్ నేతలు