హిమాయత్నగర్లో కాంగ్రెస్ నాయకులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు అంజనీ కుమార్ పాల్గొని... కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దూరం పాటించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా నిరుపేదలకు తమవంతు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.
హిమాయత్నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీ - నిత్యావసర సరుకుల పంపిణీ
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు... నిరుపేదలకు కాంగ్రెస్ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

హిమాయత్నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీ