తెలంగాణ

telangana

ETV Bharat / state

హిమాయత్​నగర్​లో నిత్యావసర సరుకుల పంపిణీ

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు... నిరుపేదలకు కాంగ్రెస్ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.

By

Published : Apr 9, 2020, 12:34 PM IST

congress-grocerys-distribution-at-himayathnagar
హిమాయత్​నగర్​లో నిత్యావసర సరుకుల పంపిణీ

హిమాయత్​నగర్​లో కాంగ్రెస్ నాయకులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు అంజనీ కుమార్ పాల్గొని... కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. లాక్​డౌన్ సమయంలో ప్రజలు బయటకు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. దూరం పాటించాలని సూచించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా నిరుపేదలకు తమవంతు సాయం చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details