స్థానిక వ్యక్తిగా మెహదీపట్నం డివిజన్లోని సమస్యలపై పూర్తి అవగాహన ఉందని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహేశ్ అన్నారు. తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుత కార్పొరేటర్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు గెలిపించాలని ఆయన కోరారు.
స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్ - జిహెచ్ఎంసీ పోల్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెహదీపట్నం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహేశ్ ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్
స్థానిక వ్యక్తిగా సమస్యలపై పూర్తి అవగాహన ఉంది: మహేశ్