జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఒలింపిక్స్లో పాల్గోననున్న క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీ ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. ఆ రాష్ట్ర సీఎం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.
Tokyo Olympics: పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్ - ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ శుభాకాంక్షలు వార్తలు
టోక్యో ఒలింపిక్స్లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో ఒలింపిక్స్ జరగనుండగా.. ఏపీ నుంచి సింధు, సాత్విక్ సాయిరాజ్, రజనీ పాల్గొననున్నారు. ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున చెక్కును అందజేశారు.
![Tokyo Olympics: పీవీ సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జగన్ ap cm](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12310552-832-12310552-1625045631967.jpg)
పీవీ సింధు, ఏపీ, సీఎం, జగన్
విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించిన స్థల జీవోను సింధుకు ఇచ్చారు.
ఇదీ చూడండి:Etela Rajender: మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నం
Last Updated : Jun 30, 2021, 3:22 PM IST