ప్రగతిభవన్లో కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలు తీరుపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
19:01 March 30
కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సమీక్ష
Last Updated : Mar 30, 2020, 7:59 PM IST