జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
Published : Jun 2, 2020, 9:00 AM IST
Published : Jun 2, 2020, 9:00 AM IST
|Updated : Jun 2, 2020, 9:39 AM IST
cm kcr
తెలంగాణ అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. గన్పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కరోనా దృష్ట్యా హంగూ ఆర్భాటాలు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు.
Last Updated : Jun 2, 2020, 9:39 AM IST