తెలంగాణ

telangana

జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతి భవన్​లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

By

Published : Jun 2, 2020, 9:00 AM IST

Published : Jun 2, 2020, 9:00 AM IST

Updated : Jun 2, 2020, 9:39 AM IST

cm kcr
cm kcr

తెలంగాణ అవతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ప్రగతి భవన్​లో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. కరోనా దృష్ట్యా హంగూ ఆర్భాటాలు లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నారు.

అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు
Last Updated : Jun 2, 2020, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details