ప్రచారానికి సర్వం సిద్ధం
ప్రచారానికి సర్వం సిద్ధం
ప్రచారానికి సర్వం సిద్ధం
ఈరోజు మిర్యాలగూడ, హైదరాబాద్లలో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిర్యాలగూడ సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్వర్రెడ్డి పరిశీలించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఇవీ చూడండి:17 స్థానాలు.. 443 మంది అభ్యర్థులు