ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనలో మృతి చెెందిన రాష్ట్ర వాసుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.బాధితులకు సహాయక చర్యలు అందించాలని రవాణా శాఖ మంత్రి అజయ్ని ఆదేశించారు.
లాంచీ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం - kcr responds ap boat accident
పాపికొండల్లో బోటు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు.
![లాంచీ ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి... రూ.5 లక్షల పరిహారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4449397-thumbnail-3x2-kcraccgupta12.jpg)
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
Last Updated : Sep 15, 2019, 7:07 PM IST