ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ (AP CM JAGAN) సందర్శించారు. పటమట దత్తానగర్లోని ఆశ్రమానికి జగన్ (AP CM JAGAN) వెళ్లారు. ఈ సందర్భంగా.. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఏపీ సీఎం జగన్ - andharapradesh cm news
విజయవాడలోని శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సీఎం జగన్ సందర్శించారు. ఆశ్రమంలోని మరకత రాజరాజేశ్వరీదేవిని దర్శించుకున్నారు.
![శ్రీగణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో ఏపీ సీఎం జగన్ andharapradesh cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13384864-580-13384864-1634536850133.jpg)
సచ్చిదానంద ఆశ్రమంలో సీఎం జగన్
12:13 October 18
సచ్చిదానంద ఆశ్రమంలో జగన్
అనంతరం అవధూత, దత్త పీఠాధిపతి స్వామి సచ్చిదానందతో జగన్ (AP CM JAGAN) సమావేశమయ్యారు. సందర్శన తర్వాత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి ముఖ్యమంత్రి జగన్ (AP CM JAGAN) చేరుకుంటారు.
ఇదీ చదవండి:ప్రకాశ్రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు
మలేరియాపై టీకాస్త్రం.. దశాబ్దాల నిరీక్షణకు తెర!
Pembarthy artifacts in Yadadri Temple : యాదాద్రి ఆలయానికి పెంబర్తి కళాకృతులు