తెలంగాణ

telangana

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌‌ను కలిసిన జగన్​

By

Published : Dec 16, 2020, 5:30 PM IST

దిల్లీలో ఏపీ సీఎం జగన్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను జగన్ ఈరోజు కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.

cm on Delhi
జగన్​

దిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెండో రోజూ పర్యటించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపైనా చర్చజరిపిన సీఎం... నిధులను త్వరగా విడుదల చేయాలని గజేంద్రసింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details