కొత్త సాగు చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క కోరారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆ చట్టాలపై మాట్లడే పరిధి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం! - telangana assembly sessions 2021
శాసనసభలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క... సాగు చట్టాలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని భట్టికి సూచించారు.
![సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం! Chief Minister kcr interferes while Bhatti is speaking in the assembly sessions 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11043664-584-11043664-1615971065900.jpg)
Chief Minister kcr interferes while Bhatti is speaking in the assembly sessions 2021