తెలంగాణ

telangana

ETV Bharat / state

నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

By

Published : Dec 1, 2020, 10:54 PM IST

నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం
నోముల నర్సింహయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. శాసన సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. నోముల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details