అబిడ్స్లోని మురళీధర్ బాగ్ ప్రాంతాల్లో 500 మంది నిరుపేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నంద కిషోర్ బిలాల్ నిత్యావసరాలు వితరణ చేశారు. 25 వేల మందికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్టు ఛైర్మన్ - ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ తాజా వార్తలు
అబిడ్స్లో పారిశుద్ధ్య కార్మికులకు, నీరు పేదలకు ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 500 మందికి ఆ ట్రస్ట్ అధ్యక్షుడు నంద కిషోర్ బిలాల్ సరకులను అందజేశారు.
![500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్టు ఛైర్మన్ Chairman of the aditya Trust, distributes essentials to 500 people at abids](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6935614-358-6935614-1587806758601.jpg)
500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్టు ఛైర్మన్
లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని కోరారు. ఏదైనా సాయం కావాలంటే తమ ట్రస్ట్ను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి సరుకులు అందిస్తామని బిలాల్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :మనవరాలితో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి