తెలంగాణ

telangana

By

Published : Jan 17, 2020, 12:49 PM IST

ETV Bharat / state

ఈనెల 24కు జగన్ కేసు వాయిదా

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. ఇవాళ్టి విచారణకు ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. పెన్నా గ్రూపు కేసులో అనుబంధ అభియోగపత్రంపై కోర్టులో విచారణ జరిగింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.... కోర్టుకు హాజరయ్యారు.ఇవాళ్టి విచారణకు సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది

CB
CB

.

ఈనెల 24కు జగన్ కేసు వాయిదా

ABOUT THE AUTHOR

...view details