తెలంగాణ

telangana

ETV Bharat / state

నాందేడ్​ గురుద్వారాను దర్శించుకున్న కేసీఆర్ - KCR tour Maharashtra

ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ పర్యటన ప్రారంభమైంది. నాందేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్​ ముందుగా స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. అనంతరం సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

BRS public meeting in Nanded
BRS public meeting in Nanded

By

Published : Feb 5, 2023, 3:14 PM IST

Updated : Feb 5, 2023, 3:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్‌ చేరుకున్నారు. ముందుగా ఆయన స్థానికంగా ఉన్న గురుద్వారాను దర్శించుకున్నారు. గురుద్వారా ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఘనంగా స్వాగతం పలికారు. గురుద్వారా ప్రార్థనల అనంతరం కేసీఆర్ సచ్‌ఖండ్‌బోడ్ మైదాన్​లో ఏర్పాటు చేసిన బీఆర్​ఎస్​ సభలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సభలోనే మహారాష్ట్రలోని నాయకులను బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. సభ అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

నాందేడ్​లో గురుద్వారను దర్శించుకున్న కేసీఆర్
Last Updated : Feb 5, 2023, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details