రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఉత్తమ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు.
గాంధీభవన్లో 75 మంది కార్యకర్తల రక్తదానం
రాజీవ్గాంధీ 75వ జయంతి సందర్భంగా గాంధీభవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 75 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.
గాంధీభవన్లో 75 మంది కార్యకర్తల రక్తదానం