తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2020, 6:09 PM IST

ETV Bharat / state

ఆయన మరణం జీర్ణించుకోలేను: బండి సంజయ్​

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. బాలు గానం, మాట, రూపం అజరామరమని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఆయన మరణం జీర్ణించుకోలేను: బండి సంజయ్​
ఆయన మరణం జీర్ణించుకోలేను: బండి సంజయ్​

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఎస్పీబీ గానం, మాట, రూపం అజరామరమని కొనియాడారు. వారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. బాలు కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన... చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1.04గంటలకు తుదిశ్వాస విడిచారు.

ఇదీ చదవండి:దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

ABOUT THE AUTHOR

...view details