ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు లాక్డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకుంటున్నామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావుతెలిపారు. సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పందిర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్లో పేద ప్రజలకు మురళీధరరావు నిత్యావసరాలను పంపిణీతో పాటు అన్నదానం చేశారు. రోజు వందలాది మందికి నిత్యావసర సరుకులు, భోజన ప్యాకెట్లను అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేస్తూ పేదలను ఆదుకోవాలని సూచించారు.
ప్రధాని పిలుపు మేరకు పేదలకు మురళీధర్రావు అన్నదానం - పేదలకు భాజపా మురళీధర్రావు అన్నదానం
హైదరాబాద్ బషీర్బాగ్లో పేద ప్రజలకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావునిత్యావరాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ప్రధాని పిలుపు మేరకు పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు.

ప్రధాని పిలుపు మేరకు పేదలకు భాజపా మురళీధర్రావు అన్నదానం