ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్​ రావు - హైదరాబాద్​ తాజా వార్తలు

ఎమ్మెల్సీగా మరోసారి విజయం సాధిస్తానని భాజపా అభ్యర్థి రాంచందర్​ రావు అన్నారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో విజేత ఎవరో తేలడానికి రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయని చెప్పారు.

bjp mlc candidate ramchander rao on counting
రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్​ రావు
author img

By

Published : Mar 18, 2021, 10:53 AM IST

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో గెలుపుపై భాజపా అభ్యర్థి రాంచందర్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. విజేత ఎవరో తేలడానికి రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం కానున్నాయని... మొదటి ప్రాధాన్యత ఓట్ల సరళిపై ఆందోళన లేదని రాంచందర్‌రావు అన్నారు.

తనను మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించి మండలికి పంపిస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. పూర్తి ఫలితాలు రావడానికి సమయం పడుతుందని చెప్పారు.

రెండో ప్రాధాన్యత ఓట్లే కీలకం: రాంచందర్​ రావు

ఇదీ చదవండి:ముందంజలో కొనసాగుతున్న తెరాస అభ్యర్థులు

ABOUT THE AUTHOR

...view details