కేంద్రప్రభుత్వం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు. ఐటీఐఆర్ సహా ప్రాజెక్టులపై రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదని రఘునందరావు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు గవర్నర్ ప్రసంగంలో చూపారని పేర్కొన్నారు.
కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్ - హైదరాబాద్ జిల్లా వార్తలు
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగడం లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. నిర్వాసితులకు ఒక్కోచోట ఒకలా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్రం రిజర్వేషన్లు తొలగిస్తోందని అసత్య ప్రచారం: రఘునందన్
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగడం లేదని ఆరోపించారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్కోచోట ఒకలా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నిర్బంధ ఆంక్షలు కొనసాగించడం బాధాకరమని రఘునందనరావు అన్నారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలి: భట్టి