గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ - రాజ్భవన్లో భాజపా ప్రతినిధుల బృందం
![గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ Bjp leaders meet governor tamili sai](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6957039-72-6957039-1587968380346.jpg)
గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ
11:01 April 27
గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ
గవర్నర్ తమిళిసై తో భాజపా ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నేతలు గవర్నర్ను కలిశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.
ఇదీ చూడండి:పింఛన్దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?
Last Updated : Apr 27, 2020, 12:08 PM IST