ప్రజా సమస్యలను తీర్చేందుకే రాజకీయల్లోకి వచ్చినట్లు బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజ వ్యాస్ బిలాల్ తెలిపారు. 26ఏళ్ల వయసులో తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: పూజ వ్యాస్ - తెరాస అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని బేగంబజార్ డివిజన్ తెరాస అభ్యర్థి పూజ వ్యాస్ వెల్లడించారు. తనకు అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తానని వివరించారు.
![ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: పూజ వ్యాస్ begum bazar trs candidate campaign for ghmc elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9626503-330-9626503-1606042989559.jpg)
ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: తెరాస అభ్యర్థి
ప్రజా సమస్యలు తీర్చేందుకే రాజకీయాల్లోకి: తెరాస అభ్యర్థి
బేగంబజార్ మార్కెట్ను మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతానని పూజ హామీ ఇచ్చారు. మానవత్వం, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో కాషాయ జెండా ఎగరేస్తాం: భాజపా అభ్యర్థి
Last Updated : Nov 22, 2020, 4:47 PM IST