తెలంగాణ

telangana

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

By

Published : Sep 3, 2019, 7:23 PM IST

హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియామకంపై ఎంపీ బండి సంజయ్‌ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో దత్తాత్రేయ నివాసంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ పార్లమెంటు సభ్యులుగా... కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో గవర్నర్ పదవికి నూతన ఒరవడి సృష్టిస్తారని ఆయన పేర్కొన్నారు.

పాలనానుభవంతో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంలో దత్తాత్రేయ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు బండి సంజయ్ వివరించారు.

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్

ఇదీ చూడండి: 1200 కిలోల పువ్వులతో మురిసిన ముగ్గు!

For All Latest Updates

TAGGED:

Hh

ABOUT THE AUTHOR

...view details