తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2019, 1:09 PM IST

ETV Bharat / state

ఉపాధ్యాయుల గురువు సర్వేపల్లికి దత్తన్న నివాళులు

హైదరాబాద్ ట్యాంక్ బండ్​పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు.

సర్వేపల్లికి నివాళులు అర్పించిన బండారు దత్తాత్రేయ

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్​ను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్​పై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా సర్వేపల్లి జీవన విధానం కొనసాగిందని పేర్కొన్నారు.

సర్వేపల్లికి నివాళులు అర్పించిన బండారు దత్తాత్రేయ
ఇవీ చూడండి : రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు

ABOUT THE AUTHOR

...view details