తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 6:47 PM IST

ETV Bharat / state

ఎన్డీఆర్​ఎఫ్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన

జాతీయ విపత్తుల స్పందన దళం పదో బెటాలియన్.... కొవిడ్-19పై అవగాహన కల్పించింది. అసిస్టెంట్​ కమాండెంట్​ జె.సింథిల్​ కుమార్​ ఆధ్వర్యంలో గోల్కొండలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్డీఆర్​ఎఫ్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన
ఎన్డీఆర్​ఎఫ్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన

గోల్కొండలో ఎన్డీఆర్​ఎఫ్​ పదో బెటాలియన్ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కల్పించింది. అసిస్టెంట్ కమాండెంట్‌ జె.సెంథిల్ కుమార్ సారథ్యంలో కొవిడ్​ మహమ్మారి నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఎన్డీఆర్​ఎఫ్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన

కార్యక్రమంలో భాగంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్​, మాస్కులు ధరించడం తదితర విషయాలను వివరించారు. అందరూ రక్షణ చర్యలు పాటిస్తూ కొవిడ్​ మహమ్మారిని తిప్పికొట్టాలని సూచించారు.

ఎన్డీఆర్​ఎఫ్​ ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన

ఇదీ చూడండి:మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌

ABOUT THE AUTHOR

...view details