తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2019, 11:41 PM IST

ETV Bharat / state

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​

పలు ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని సరూర్​నగర్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి నుంచి 97,500 నగదు, ఆరు ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​

హైదరాబాద్​ సరూర్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం సెంటర్లలో దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతడు ఏటీఎం ఎలా ఉపయోగించాలో తెలియని వృద్ధులను టార్గెట్ చేసేవాడని సరూర్​నగర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఏటీఎం వాడడం రాకపోతే నేను చూపిస్తా అంటూ అసలు కార్డును తీసుకొని నకిలీ కార్డు ఇచ్చి డబ్బులు డ్రా చేసి మోసాలకు పాల్పడే వాడన్నారు.

ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details