తెలంగాణ

telangana

ETV Bharat / state

జైపాల్​రెడ్డి సహా పలువురి మృతికి శాసనసభ సంతాపం

కాంగ్రెస్ సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్... సోంభూపాల్‌, ముత్యంరెడ్డిల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది.

By

Published : Sep 14, 2019, 3:01 PM IST

పలువురి మృతిపై శాసనసభ సంతాపం

పలువురి మృతిపై శాసనసభ సంతాపం

కాంగ్రెస్​ సీనియర్​ నేతలు, మాజీ మంత్రులు జైపాల్​ రెడ్డి, ముఖేష్ గౌడ్​, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్‌నగర్‌ జిల్లా కురుమూర్తి దేవస్థానం సంస్థానాధీశుడు, ముక్కెర వంశీయులు రాజా సోం భూపాల్​ల మృతిపట్ల శాసనసభ సంతాపం వ్యక్తం చేసింది. సభలోని సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ... వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details