ఈశాన్య దిల్లీలో పరిస్థితి చేజారుతోందని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. శాంతిని పునరిద్ధరించాలని ప్రధాని మోదీ కోరుకున్నట్లయితే... ఆ ప్రాంతాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని అసద్ కోరారు.
ఈశాన్య దిల్లీని సైన్యానికి అప్పగించాలి: అసద్ - asaduddin owaisi on delhi issue in twitter
ఈశాన్య దిల్లీలో పోలీసులు తమ కర్తవ్యాన్ని మరచి... దాడులకు పాల్పడుతున్నారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. పరిస్థితి మరింత చేజారకముందే ఆ ప్రాంతాన్ని సైన్యానికి అప్పగించాలని అసద్ కోరారు.
![ఈశాన్య దిల్లీని సైన్యానికి అప్పగించాలి: అసద్ asaduddin owaisi tweet on delhi issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6204588-thumbnail-3x2-asaduddin.jpg)
ఈశాన్య దిల్లీని సైన్యానికి అప్పగించాలి: అసద్
పోలీసులు తమ అధికారాన్ని మరచిపోయి.. గుంపులతో కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. దిల్లీ ప్రజల ప్రాణాల్ని కాపాడాలని మోదీ భావిస్తే.. శాంతి, భద్రతలను సైన్యానికి అప్పగించాలన్నారు.
ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్షుడి పేరుతో భారత్లో ఓ గ్రామం!
Last Updated : Feb 26, 2020, 7:54 AM IST
TAGGED:
దిల్లీ ఘటనలపై అసద్ ట్వీట్