తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్​ ఒవైసీ - రెడ్​హిల్స్​లో ఎమ్​ఐఎమ్​ ప్రచారం

గ్రేటర్​ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎం పార్టీ ప్రచార జోరు కొనసాగుతోంది. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ప్రచారంలోకి దిగారు. రెడ్​ హిల్స్​ కాలనీలో పాదయాత్ర చేపట్టి పతంగి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

asaduddin campaign in red hills
వరద బాధితులందరికీ సాయమందేలా చేస్తా: అసదుద్దీన్​ ఒవైసీ

By

Published : Nov 25, 2020, 12:17 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎం ప్రచార జోరు కొనసాగుతోంది. స్వయంగా కార్యక్షేత్రంలోకి దిగిన ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. రెడ్ హిల్స్​లో పాదయాత్ర నిర్వహించారు.

పతంగి గుర్తుకే ఓటు వేసి గెలిపించి, మరోసారి ఆశీర్వదించాలని ఇంటింటికి వెళ్లి ఓటర్లను అసదుద్దీన్‌ విజ్ఞప్తి చేశారు. వరద బాధితులందరికీ సాయమందేలా చేయడంతో పాటు డివిజన్లలో అభివృద్ధికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:బల్దియా బరిలో.. ఓటు ఓటుకూ.. చేతులు మారే నోటు!

ABOUT THE AUTHOR

...view details