తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రధాని అయ్యందుకు కేసీఆర్​ అర్హుడే'

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ప్రజలతో మమేకమవుతూ... నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హైదరాబాద్​ నుంచి ఎంపీగా నాలుగోసారి విజయం సాధించేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు అసదుద్దీన్​ ఓవైసీ.

By

Published : Apr 7, 2019, 3:12 PM IST

ఇంటింటి ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్​కు దేశాన్ని పాలించడానికి కావాల్సిన అన్ని అర్హతలు, లక్షణాలు ఉన్నాయని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. దేశంలో మోదీ హవా పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. తెలంగాణలో 16 స్థానాలు తెరాస,1 ఎంఐఎం గెలుచుకోవటం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లోనూ... వైసీపీ క్లీన్​స్వీప్​ చేస్తుందని జోస్యం చెప్పారు.

ఇంటింటి ప్రచారం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details