తెలంగాణ

telangana

ETV Bharat / state

ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు - Hyderabad news

రామమందిర పూజ సందర్భంగా ఓ వ్యక్తి సీతారాముల పెయింటింగ్​ను వేశాడు. అందులో ఏముంది అంటారా.. అతను బ్రెష్​తో వేయలేదు.. తన ముక్కుతో పెయింటింగ్​ వేసి.. అబ్బుర పరిచాడు.

ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు
ముక్కుతో సీతారాముల చిత్రాన్ని గీసిన కళాకారుడు

By

Published : Aug 5, 2020, 8:54 PM IST

రామజన్మభూమి అయోధ్యలో ఇవాళ ఆలయానికి భూమి పూజ చేసిన సందర్భంలో ఓ కళాకారుడు తన నాసికతో సీతారాముల చిత్రం గీసి మోదీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ నిజాంపేట్ రోడ్డులో నివాసముండే సత్యవోలు రాంబాబు సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంస్థ నడుపుతున్నాడు. ముక్కుతో ఇలాంటి చిత్రాలను వేయగలడు.

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details