సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి - జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే లెక్కింపు కోసం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్ టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బందికి శిక్షణ, బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓట్ల లెక్కింపుపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు.
![సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి arrangements-for-ghmc-elections-counting-at-jntu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9749544-thumbnail-3x2-arrangments.jpg)
సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి
.
సీసీ కెమెరాల నిఘాతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ... ఏర్పాట్లు పూర్తి