ఏపీలోని కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నష్టపరిహారంపై నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఏపీ: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి' - గండికోట ప్రాజెక్టు తాజా వార్తలు
గండికోట నిర్వాసితులకు పరిహారంపై దాఖలైన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.
![ఏపీ: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి' ap-high-court-orders-to-govt-over-compensation-for-gandikota-project-displaced](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8966683-1046-8966683-1601277318588.jpg)
ఏపీ: 'గండికోట నిర్వాసితుల పరిహారంపై కౌంటర్ దాఖలు చేయండి'
వీటన్నింటిలోనూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
ఇదీ చదవండిఃఈ పాట.. గండికోట నిర్వాసితుల ఆవేదన