మంటల్లో దగ్ధమవుతున్న కారు
కారు దగ్ధం
కారు దగ్ధం
కమిషనర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో కారులో కమిషనర్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం వల్ల ఊపిరి పీల్చుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి :నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం