తెలంగాణ

telangana

పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు

By

Published : Feb 12, 2020, 11:58 PM IST

అమరావతి నినాదాలు పెళ్లిపందిళ్లలోనూ మారుమోగుతున్నాయి. ఏపీ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో జరిగిన ఓ వివాహ వేడుకలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతి ఉండాలంటూ నూతన వధూవరులు తమ అభిమతాన్ని చాటుకున్నారు.

protest marriage in tulluru
పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు

పెళ్లి వేడుకలో నవ దంపతుల జై అమరావతి నినాదాలు

ABOUT THE AUTHOR

...view details