'కారుణ్య మరణాలకు అనుమతించండి'
సీఎం జోక్యం చేసుకోవాలి:
సీఎం జోక్యం చేసుకోవాలి:
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకొని టీఎస్పీఎస్ ద్వారా త్వరగా కోర్టు కేసులను పరిష్కరింపజేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ నెల 30 లోపు పరిష్కరించకపోతే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:సౌకర్యాలు శూన్యం... ఫీజు మాత్రం అధికం