తెలంగాణ

telangana

ETV Bharat / state

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన బండారు దత్తాత్రేయకు రాష్ట్రానికి చెందిన ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు చెప్పారు. దత్తాత్రేయ నుదిటిపై బండారాన్ని పెట్టి ఒగ్గుకథ గీతాలను ఆలపించారు.

By

Published : Sep 7, 2019, 9:06 AM IST

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్​గా నియమితులైన కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయకు ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్​లోని ఆయన నివాసంలో కొమరవెల్లి మల్లన్న బండారాన్ని(పసుపు) అందజేశారు. ఆయన నుదుటిపై బండారాన్ని పెట్టి ఒగ్గు కథ చెప్పారు. డప్పు వాయిద్యాలు వాయిస్తు... మల్లన్న గీతాలను ఆలపించారు.

దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు

ABOUT THE AUTHOR

...view details