హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయకు ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాంనగర్లోని ఆయన నివాసంలో కొమరవెల్లి మల్లన్న బండారాన్ని(పసుపు) అందజేశారు. ఆయన నుదుటిపై బండారాన్ని పెట్టి ఒగ్గు కథ చెప్పారు. డప్పు వాయిద్యాలు వాయిస్తు... మల్లన్న గీతాలను ఆలపించారు.
దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాత్రేయకు రాష్ట్రానికి చెందిన ఒగ్గు కళాకారులు కలసి శుభాకాంక్షలు చెప్పారు. దత్తాత్రేయ నుదిటిపై బండారాన్ని పెట్టి ఒగ్గుకథ గీతాలను ఆలపించారు.
దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన ఒగ్గు కళాకారులు