తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2021, 10:25 PM IST

ETV Bharat / state

ఫిలింనగర్​ ఆలయంలో అఖిలప్రియ పూజలు

బోయినపల్లి కిడ్నాప్​ కేసులో బెయిల్​పై విడుదలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిల్మ్​నగర్​లోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జూబ్లీహిల్స్​లోని ఇంటికి చేరుకున్నారు.

Akhilapriya visited Venkateswaraswamy and reached home today in hyderabad
వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఇంటికి చేరుకున్న అఖిలప్రియ

చంచల్​గూడ జైలు నుంచి బెయిల్​పై విడుదలైన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫిల్మ్​నగర్​లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఇంటికి చేరుకున్న అఖిలప్రియ

అనంతరం జూబ్లీహిల్స్​లోని స్వగృహానికి ఆమె చేరుకున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతానని అఖిలప్రియ వెల్లడించారు.

ఇదీ చూడండి :చంచల్​గూడ జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల

ABOUT THE AUTHOR

...view details