తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాజ్‌ భవన్‌ ఘెరావ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి' - AICC secretary Sampath Kumar

రేపు రాజ్‌ భవన్‌ ఘెరావ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

AICC secretary Sampath Kumar has called on the Congress ranks to make the Raj Bhavan Gherao program, which will be headed by the ICC directives tomorrow, a success.
'రాజ్‌ భవన్‌ ఘెరావ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'

By

Published : Jan 18, 2021, 5:22 PM IST

ఏఐసీసీ ఆదేశాల మేరకు.. రేపు జరిగే రాజ్‌ భవన్‌ ఘెరావ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ర్యాలీగా వెళ్లి..

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని.. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టనున్నట్లు సంపత్‌కుమార్‌ వివరించారు. ఈనిరసనలో భాగంగా.. లుంబిని పార్క్ నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీగా వెళ్లి.. గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌కు వినతి పత్రం అందజేస్తామన్నారు.

ఇదీ చదవండి:ఉద్యోగులకు టీకా ఇచ్చే యోచనలో స్టీల్​ సంస్థలు

ABOUT THE AUTHOR

...view details