హైదరాబాద్ బేగంపేటలోని లిస్బన్ పబ్ యజమాని మురళీకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. డ్యాన్సర్పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది.
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళా డ్యాన్సర్ ఈనెల 28న రాత్రి 11 గంటల 55 నిమిషాలకు బేగంపేటలోని లిస్బన్ పబ్కు వెళ్లింది. ఆ సమయంలో పబ్ యజమాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ పంజాగుట్ట పీఎస్లో ఫిర్యాదు చేసింది.