ఎల్బీనగర్లో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో మంచాల మండలం లోయపల్లికి చెందిన నరేందర్ గౌడ్ ఫ్లై ఓవర్పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతోనే నరేందర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.
షాకింగ్.. అందరూ చూస్తుండగానే ప్లై ఓవర్ మీది నుంచి దూకి ఆత్మహత్య - హైదరాబాద్ తాజా వార్తలు
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఫ్లై ఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్లో జరిగింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రింగ్రోడ్డు వద్దనున్న ఫ్లై ఓవర్ పై నుంచి దూకి నరేందర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఎల్బీనగర్లో ఫ్లైఓవర్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
ఎల్బీనగర్లో ఫ్లైఓవర్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య