ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్-రామేశ్వరం మధ్య 18 సర్వీసులు, హైదరాబాద్-తిరుచిరపల్లి మధ్య 16 సర్వీసులు, విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య 18 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య 34 సర్వీసులు, చెన్నై సెంట్రల్-సికింద్రాబాద్ మధ్య ఒక సువిధ రైలును నడుపనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-కొచువెల్లి మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని వివరించారు.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు - 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైలు సర్వీసులను పెంచాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 89 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపుతున్నట్లు రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేశ్ తెలిపారు.
![ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు 89 special trains for commuter traffic in south central railway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5517339-832-5517339-1577507435461.jpg)
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 89 ప్రత్యేక రైళ్లు