తెలంగాణ

telangana

ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు

By

Published : Sep 19, 2020, 6:57 PM IST

.

8218 corona cases registered in andhrapradesh
ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 6,17,776కి చేరింది. తాజాగా వైరస్​తో మరో 58 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 5,302 మందికి చేరింది. ప్రస్తుతం 81,763 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్​ నుంచి ఇప్పటి వరకు 5,30,711 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 74,595 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 50,33,676 కరోనా పరీక్షలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details