తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు... ముగ్గురు మృతి - తెలంగాణలో కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు... ముగ్గురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు... ముగ్గురు మృతి

By

Published : Nov 15, 2020, 9:41 AM IST

Updated : Nov 15, 2020, 10:04 AM IST

09:36 November 15

రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు... ముగ్గురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 661 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 2,57,374కు చేరింది. కొవిడ్​తో తాజాగా ముగ్గురు చనిపోగా...​ మొత్తం మరణాలు 1,404కు పెరిగింది. వైరస్​ నుంచి తాజా 1,637 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,40,545 మంది బయటపడ్డారు.  

రాష్ట్రంలో ప్రస్తుతం 15,425 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 12,888 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 167 కరోనా కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ జిల్లాలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.  

ఇదీ చదవండి:రిజిస్ట్రేషన్లు సంబంధిత అంశాలపై నేడు సీఎం సమీక్ష

Last Updated : Nov 15, 2020, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details