తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,944 కరోనా కేసులు - ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు

4,944  new corona cases has reported in ap today
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,944 కరోనా కేసులు నమోదు

By

Published : Jul 21, 2020, 5:05 PM IST

Updated : Jul 21, 2020, 8:27 PM IST

17:04 July 21

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 4,944 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 4,944 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 58 వేల 668కు చేరింది.  వైరస్ కారణంగా మరో 62 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 758కి చేరింది. 32,336 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ.. కరోనా నుంచి 25,574 మంది కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 623 కరోనా కేసులు  నమోదయ్యాయి. 

ఇదీ చదవండి:ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన

Last Updated : Jul 21, 2020, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details