తెలంగాణ

telangana

ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

By

Published : May 23, 2020, 1:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు.

47-new-more-corona-possitive-cases-registerd-in-ap
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు సంఖ్య 2,561కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆసుపత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్​లో పేర్కొంది.

ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details