తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు, 15 మరణాలు - ap corona

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలుపుకుని మొత్తం బాధితుల సంఖ్య 8,30,731కి చేరింది.

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు, 15 మరణాలు
ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు, 15 మరణాలు

By

Published : Nov 3, 2020, 6:59 PM IST

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,30,731కి చేరింది. తాజాగా వైరస్ బారిన పడి 15 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 6,734కు పెరిగింది. కొవిడ్ బారినుంచి మరో 3,700 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 8.02 లక్షల మందిగా నమోదైంది.

ఏపీలో ప్రస్తుతం 21,672 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 82.66 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు, 15 మరణాలు

ఇదీ చదవండి :ముగిసిన దుబ్బాక ఉప ఎన్నిక.. 10న లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details