హైదరాబాద్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా నగరంలోని మాదన్నపేట్లోని ఒకే అపార్ట్మెంట్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారీగా కేసులు నమోదు కావడం వల్ల జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాదన్నపేటలో పర్యటించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
బర్త్డే పార్టీ ఎఫెక్ట్: ఒక్క అపార్ట్మెంట్లో 23 పాజిటివ్ కేసులు - corona cases in hyderabad news
హైదరాబాద్ మాదన్నపేట్లోని ఓ అపార్ట్మెంట్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పుట్టినరోజు వేడుకల వల్లే.. ఇన్ని కేసులు నమోదయ్యాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం స్థానికుల మాటల్లోనే...
బర్త్డే పార్టీ ఎఫెక్ట్: ఒక్క అపార్ట్మెంట్లో 23 పాజిటివ్ కేసులు