తెలంగాణ

telangana

ETV Bharat / state

పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు - డెయిరీని

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి.

పాడి పరిశ్రమ సమాఖ్యలో 23మందికి పదోన్నతులు

By

Published : Sep 14, 2019, 11:52 PM IST

రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్యలో 23మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. మేనేజర్ గ్రేడ్ -1గా ప్రొడక్షన్ శాఖలో ఆరుగురికి, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్లుగా నలుగురికి, రిజినల్‌ సెల్స్‌ మేనేజర్ గ్రేడ్ -1గా నలుగురికి పదోన్నతులు వరించాయి. అకౌంట్ ఆఫీసర్లుగా నలుగురికి, పర్సనల్‌ ఆఫీసర్‌గా ఒకరికి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌లుగా ఇద్దరికి అసిస్టెంట్ మేనేజర్‌గా ఒకరు, మేనేజర్‌ గ్రేడ్‌ -2 ఒకరికి మొత్తంగా 23మందికి అధికారులకు సమాఖ్య ఛైర్మన్ మేనేజింగ్ డెరెక్టర్ లోకా భూమారెడ్డి పదోన్నతి పత్రాలు అందజేశారు. అధికారులందరూ డెయిరీని తన సొంత డెయిరీగా భావించి పనిచేస్తూ అభివృద్ధి చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details